- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లక్నో: ఉత్తరప్రదేశ్లో రెండు కప్పా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 109 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ ఈ విషయాన్ని తెలిపింది. 107 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ అని పేర్కొంది. ఈ వేరియంట్లు రాష్ట్రానికి కొత్తేమీ కాదని, గతంలోనూ ఇవి నమోదయ్యాయని వివరించింది. ‘ఈ వేరియంట్ గురించి ఆందోళనపడాల్సిన పనిలేదని, చికిత్సతో దీన్ని ఎదుర్కోవచ్చునని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి(ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. ఏ జిల్లాలో నమోదయ్యాయో చెప్పడానికి నిరాకరించారు. ఆ వివరాలు ప్రజలను భయపెట్టిస్తాయని తెలిపారు.
Next Story