- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమం ‘‘డ్రై డే’’ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్కుమార్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అదివారం కలెక్టర్ దంపతులు తమ నివాసంలో పూల కుండీలలో నిల్వ నీటిని తొలిగించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్రావు తన నివాసంలో నిల్వ నీటిని తొలగించారు.
Next Story