విలేకరులకు కడియం పరామర్శ

by  |
Kadium-1
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండల విలేకరులు రేగు యాదగిరి, కర్ని వీరన్న లను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శనివారం పరామర్శించారు. ఇటీవల ఆ ఇద్దరు విలేకరుల తండ్రులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆ రెండు కుటుంబాలను ఆయన పరామర్శించారు.



Next Story

Most Viewed