- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా కారణంగా ఆగిపోయిన కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ తిరిగి ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనుంది. రేపల్లెలో రాత్రి 10.40 నిమిషాలకు తన ప్రయాణం మొదలు పెట్టనున్న రేపల్లె రైలు, మరసటి రోజు ఉదయం కాచిగూడకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 5.50కి రేపల్లెకు చేరుతుంది. ఈ రేపల్లె ఎక్స్ప్రెస్ పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్ గిరి స్టేషన్లలో ఆగుతుంది.
Next Story