- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నల్లగొండ: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా జస్టిస్ ఎన్వీ రమణ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో పర్యటించనున్నారు. ప్రపంచం అబ్బురపడేలా నిర్మిస్తున్న ఆలయ పున:నిర్మాణ అందాలను వీక్షించనున్నారు. మొదటగా యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత గుట్టపైన ఉన్న క్షేత్రం కలియతిరగనున్నారు. ఆయన వెంట సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై రానున్నారు. అందుకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story