- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ గత వారం రోజులుగా జూడాలు నిర్వహిస్తున్న సమ్మెను ఈ రోజు నుంచి విరమిస్తున్నట్లు జూడా ప్రెసిడెంట్ డా సాగర్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రజల వైద్యసేవలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్ ప్రక్రియ వేగవంతం అయ్యేవరకు శాంతియుత నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని చెప్పారు.
- Tags
- Junior Doctors
Next Story