- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మేడ్చల్ టౌన్ : నిరుద్యోగ యువతకు DDU-GKY పథకం కింద వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ ఎంపీడీవో శశిరేఖ తెలిపారు. శుక్రవారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీన మండల పరిషత్ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ-గంగా కళ్యాణ్ యోజన పథకం ఆధ్వర్యంలో ఉదయం 11గంటలకు నిరుద్యోగ యువతకు శిక్షణా కార్యక్రమాలు ఎంపిక నిర్వహిస్తారని తెలిపారు.
అభ్యర్థులు తమ వెంట అర్హత పత్రాలు, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొనిరావాలని తెలిపారు. మేడ్చల్ మండలంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వినూత్న తదితరులు పాల్గొన్నారు.
Next Story