- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జెఎన్టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్, బీ ఫార్మసీ విభాగాల్లో రెగ్యులర్తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను పెంచుతూ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఓయూ ఈ విద్యా సంవత్సరం నుండి ఏఐ(AI) కోర్సును ప్రారంభించనుంది. అయితే ఈ కోర్సుకు రూ.1.20 లక్షలు ఫీజుగా నిర్ణయించింది. జెఎన్టీయూహెచ్లో బీటెక్ రెగ్యులర్ ఫీజు రూ.18 వేల నుంచి రూ. 35 వేలకు పెంచగా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రూ.35 వేల నుంచి రూ.70 వేలకు పెంచినట్లు తెలిపింది.
Next Story