- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో.. సోమవారం ఉదయం టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఎలాంటి సమస్య లేదని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని హోమ్ క్వారంటైన్లో ఉండాలని జీవన్ రెడ్డి కోరారు.
Next Story