మీకు గుర్తుందా..? నేడే చివరి రోజు

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులు మీకు గుర్తుందా.. ? జేఈఈ మెయిన్ -2020 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజు అని. ఈరోజు సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనున్నది. అందువల్ల ఈలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. అదేవిధంగా ఇంతకుముందు అప్లై చేసుకున్న విద్యార్థులు దగ్గరలోని పరీక్షా కేంద్రాలను ఎంచుకునేందుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.</p>

మీకు గుర్తుందా..? నేడే చివరి రోజు
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులు మీకు గుర్తుందా.. ? జేఈఈ మెయిన్ -2020 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజు అని. ఈరోజు సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనున్నది. అందువల్ల ఈలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. అదేవిధంగా ఇంతకుముందు అప్లై చేసుకున్న విద్యార్థులు దగ్గరలోని పరీక్షా కేంద్రాలను ఎంచుకునేందుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

Next Story