- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ మాట్లాడుతూ.. ఎదిరించే వ్యక్తులు లేకపోతే వైసీపీ దాష్టీకానికి అంతుండదు అని అన్నారు. బెదిరింపులు.. దాడులు.. రక్తపాతం.. ఇదే వైసీపీ ప్రభుత్వ తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే పార్టీ పెట్టా అని వెల్లడించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని దీమా వ్యక్తం చేశారు.
Next Story