- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత వపన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని నడ్డా నివాసంలో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై పవన్ నడ్డాతో చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీనుంచి ఉపసంహరించుకున్న జనసేన, బీజేపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోతున్న తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ ఢిల్లీ టూర్ ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
Next Story