- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధాని అంశంపై జనసేన అఫిడవిట్ ..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీ రాజధాని అంశంపై జనసేన పార్టీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రప్రజలకు రాజధానిపై ఉండే హక్కులను, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అంశంపై అఫిడవిట్లో పేర్కొంది. తమ్మిరెడ్డి శివశంకర్ రూపొందించిన అఫిడవిట్ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదంతో లాయర్ చల్లా అజయ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ట్వీట్ చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఏపీ రాజధాని అంశంపై జనసేన పార్టీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రప్రజలకు రాజధానిపై ఉండే హక్కులను, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అంశంపై అఫిడవిట్లో పేర్కొంది. తమ్మిరెడ్డి శివశంకర్ రూపొందించిన అఫిడవిట్ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదంతో లాయర్ చల్లా అజయ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ట్వీట్ చేసింది.
Next Story






