- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: 2022లో జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శుక్రవారం గుంటూరులో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులపై విచారణ వేగవంతం చేయడంతో జగన్ ఆందోళనలో ఉన్నారన్నారు.
Next Story