- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. జమిలి ఎన్నికల దిశగా కేంద్రం ముందుకు వెళుతోందని చెప్పారు. మనం అప్రమత్తమై జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. 8న బంద్కు మద్దతుగా హైద్రాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు.
ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగేలా తెలంగాణ బంద్ విజయవంతం కావాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలని చెప్పారు. గెలుపోటములు సహజం..ఎప్పటి లాగే అభివృద్ది చేస్తూ ముందుకు వెళ్దామని దిశా నిర్దేశం చేశారు. సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించాల్సిందనీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టండని అన్నారు.
Next Story