జనగణనలో బీసీల కులగణన చేయాలి

by  |
జనగణనలో బీసీల కులగణన చేయాలి
X

దిశ, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేది నుంచి చేపట్టబోయే.. జనగణనలో బీసీల కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 23వ తేదిన వేలాది మంది బీసీలతో పార్లమెంట్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. బీసీకి చెందిన ప్రధాని ఉండికూడా తమ గురించి ఆలోచించకపోవడం బాధాకరమని జాజుల చెప్పారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించకుండా ఉండేందుకే.. బీసీల లెక్కలు చేయడం లేదని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు.

tag: BC welfare association, statement, jajula srinivas goud



Next Story

Most Viewed