- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేది నుంచి చేపట్టబోయే.. జనగణనలో బీసీల కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 23వ తేదిన వేలాది మంది బీసీలతో పార్లమెంట్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. బీసీకి చెందిన ప్రధాని ఉండికూడా తమ గురించి ఆలోచించకపోవడం బాధాకరమని జాజుల చెప్పారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించకుండా ఉండేందుకే.. బీసీల లెక్కలు చేయడం లేదని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు.
tag: BC welfare association, statement, jajula srinivas goud
Next Story