- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ అభిమానులు సంబురపడే తీర్పు వెలువడింది. గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీకి, అధినేతకు కొరకరాని కొయ్యగా మారారనడంలో అతిశయోక్తి లేదు. అదే పార్టీలో ఉంటూ కొద్దిరోజులుగా వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కొద్దిరోజులుగా కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. రఘురామకృష్ణంరాజు వేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్లను కొట్టేసింది. దీంతో వైసీపీలోనూ, అభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story