- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.
కాగా, సీఎం జగన్ శ్రీశైలం చేరుకుని కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. కాగా, అగ్నిప్రమాదం కారణంగా జగన్ పర్యటన వాయిదా పడింది.
Next Story