‘దిశ’ యాప్ పై జగన్ అవగాహన

by  |
‘దిశ’ యాప్ పై జగన్ అవగాహన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు గొల్లపూడిలో పర్యటించనున్నారు. మహిల భద్రత, రక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమం జరుగునుంది. యాప్‌పై చైతన్య కల్పించేందుకు ఉదయం 10.30 గంటలకు గొల్లపూడిలో ఈ కార్యక్రమం జరుగునుంది. దీనికి సీఎం వైఎస్ జగన్ హజరుకానున్నారు. ఇప్పటికే ప్రతి మహిళ ‘దిశ’ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.


Next Story