ఉమ్మడి ఏపీలో కొంత భాగం పక్కకు పోవడం అన్యాయం

by  |
ఉమ్మడి ఏపీలో కొంత భాగం పక్కకు పోవడం అన్యాయం
X

దిశ, వెబ్ డెస్క్:
ఉమ్మడి ఏపీలో కొంత భాగం పక్కకు పోవడం అన్యాయమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కోవిడ్ కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. . వైసీపీకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ నేతృత్వంలో సఫలం చేస్తామని ఆయన అన్నారు. అభివృద్ది దిశగా కర్తవ్య దీక్షకు పునరంకితం అవుతామని ఆయన అన్నారు.

Next Story

Most Viewed