- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. అయితే, తనపై అనవసరంగా అభియోగాలు మోపి తన పరువు ప్రతిష్టలను దెబ్బ తీస్తున్నారని మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. రేవంత్ తప్పుడు ఆరోపణలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కేటీఆర్ కోరారు. ఈ క్రమంలో పిటిషన్ను కోర్టు స్వీకరించి విచారణ చేపట్టింది. మంగళవారం దీనిపై పూర్తి విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తూ డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది.
Next Story