- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చిత్రావతి ముంపు బాధితులపై మానవత్వం చూపించరా? అని ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మనుషులు ఉండగానే ఇళ్లు కూల్చడం దుర్మార్గం అని ఆయన అన్నారు. పరామర్శకు వెళుతున్న జనసేన నేతలను హౌస్ అరెస్టు చేయడం దారుణమని ఆయన చెప్పారు. ఇళ్లల్లో మనుషులు ఉండగానే ఇళ్లు కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story