- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ, భారతీయ రైల్వే సబ్సిడరీ ఐఆర్సీటీసీ, సుమారు రెండు కోట్ల మంది యూజర్లకు బుక్ లెట్ మెయిల్స్ పంపింది. ప్రధాని మోడీకి, సిక్కులతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని ఆ మెయిల్స్లో పేర్కొంది. సిక్కులకు దన్నుగా నిలిచేలా ప్రధాని మోడీ తీసుకున్న 13 నిర్ణయాలు ఆ బుక్లెట్లో హిందీ, ఇంగ్లీష్, పంజాబీలలో ఉన్నాయి. ఈ నెల 8 నుంచి 12 మధ్యలో ఈ మెయిల్స్ పంపించింది. యూజర్ల డేటా బేస్ ఆధారంగా మెయిల్స్ పంపినట్టు తెలిసింది. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ పంపండం కొత్తేమీ కాదని సంస్థ స్పందించింది.
Next Story