IPSలకు మోడీ అభినందనలు..

by  |
IPSలకు మోడీ అభినందనలు..
X

దిశ,వెబ్‌డెస్క్ :

నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఉదయం IPSల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శిక్షణ పూర్తి చేసుకున్న ఏపీఎస్‌లకు వర్చువల్ సమావేశంలో అభినందనలు తెలిపారు.

NPAలో ఈసారి 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. అయితే, 71వ ఐపీఎస్ బ్యాచ్‌లో 28 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు 11 మంది ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించారు.


Next Story

Most Viewed