IPL 2023: టాస్ గెలిచిన ముంబై.. చివరి నిమిషంలో రోహిత్ దూరం..

by Disha Web Desk 12 |
IPL 2023: టాస్ గెలిచిన ముంబై.. చివరి నిమిషంలో రోహిత్ దూరం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 22 వ మ్యాచ్ ముంబై, కొల్‌కత్త మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కొల్‌కత్త మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), వెంకటేష్ అయ్యర్, ఎన్ జగదీసన్, నితీష్ రాణా(సి), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్.

Next Story

Most Viewed