IPL 2023 Final : ఫైనల్ మ్యాచ్ నిర్వహనపై అంపైర్లు కీలక ప్రకటన

by Disha Web Desk 13 |
IPL 2023 Final : ఫైనల్ మ్యాచ్ నిర్వహనపై అంపైర్లు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై, గుజరాత్ మధ్య IPL 2023 ఫైనల్ జరగాల్సి ఉన్న అహ్మదాబాద్‌లో వరుణుడు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో అంపైర్లు కీలక ప్రకటన చేశారు. 11 గంటల వరకు వర్షం తగ్గకపోవడంతో రేపటికి వాయిదా పడింది. గ్రౌండ్‌ను సిద్దం చేయడానికి గంట సమయం పడుతుందన్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story