- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పాతనగర కవుల వేదిక, లాల్ దర్వాజ ఆధ్యర్యంలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక కవితా సంకలనాన్ని డిసెంబరులో ఆవిష్కరించనున్నట్లు కన్వీనర్ కె.హరనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పీవీపై కవితలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కవితలు 30 లైన్లకు మించకుండా ఉండాలి. అక్టోబర్ 22వ తేదీలోగా 9703542598, 9182178653లకు వాట్సాప్లో పంపొచ్చునన్నారు. ఈ సంకలనం, బహుమతుల ప్రదానం డిసెంబరులో ఉంటుందన్నారు. ఆయన వర్ధంతి రోజు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు పై నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Next Story