- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ,ములుగు : అక్షర భారత్ విద్యా ప్రాజెక్టు , అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు తరఫున పనిచేయడానికి మండలాల వారీగా కో – ఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని అభి హెల్ప్ లైన్ , ఎడ్యుకేషనల్ సొసైటీ తెలంగాణ డైరెక్టర్ అజయ్ బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు . పదో తరగతి పూర్తి చేసుకున్న 20 నుంచి 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులని, జిల్లా కేంద్రంలోని మహర్షి కళాశాల ఆవరణలో ఈ నెల 28 న ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.
Next Story