- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసిన 2500 జూనియర్ లైన్ మెన్(జేఎల్ఎమ్) పోస్టుల భర్తీకి టీఎస్ఎస్పీడీసీఎల్ ఆగస్టు 3,4 వారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇందుకోసం ముగ్గురు అధికారులతో ఇంటర్వ్యూ కమిటీని నియమించింది. 2019 సెప్టెంబర్లో నిర్వహించిన ఈ పోస్టుల రాత పరీక్ష ఫలితాలను ఈ సంవత్సరం జనవరిలో సంస్థ వెల్లడించింది. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వారి క్వాలిఫైడ్ ర్యాంకులను ఈ నెల 9న ప్రకటించింది.
Next Story