- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
అంతరాష్ట్ర దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను కడప జిల్లా రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. దీంతో 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు బళ్లారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. వారి నుంచి రూ.10,360 నగదు, ఒక పిస్టల్, కారు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
Next Story