- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే నెల 15 దాకా ఈ ఫ్లైట్స్ పై నిషేధం కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. జూలై 15, 2020 అర్థరాత్రి వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సేవలు సస్పెన్షన్లోనే ఉంచే నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఏ తన సర్క్యూలర్లో పేర్కొంది. అయితే, ఈ నిషేధం కార్గో విమానాలు, డీజీసీఏ అనుమతి పొందిన ఫ్లైట్స్పై ఉండదని తెలిపింది.
Next Story