- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్హులందరికీ వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, కొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు జంకుతున్నారు. వీరిలో భయాన్ని తొలగించి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కండవా జిల్లాలో పూర్తిగా రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే లిక్కర్ అమ్మాలని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్పీ కిరార్ ఆదేశించారు. ఈ విషయాన్ని అన్ని వైన్స్ షాపుల ముందు పోస్టర్లు, బ్యానర్లు కట్టి ప్రదర్శించాలని తెలిపారు.
epaper – 1:00 PM TS EDITION (20-11-21) చదవండి
- Tags
- Alcohol
Next Story