- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ములకలపల్లి : 15 రోజులుగా తాగేందుకు నీరు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు సమస్య చెప్పినా పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలు పోగేసి వాటి చుట్టూ తిరుగుతూ గిరిజనులు బతుకమ్మ ఆడారు.
వివరాల ప్రకారం.. కమలాపురం గ్రామపంచాయతీ పరిధిలో చలమన్న నగర్ గ్రామానికి గత పదిహేను రోజుల నుండి మంచి నీరు రాకపోవడంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణం మంచినీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖాళీ బిందెలతో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.
Next Story