ఉగ్రదాడిలో జవానుకు గాయాలు

by  |
ఉగ్రదాడిలో జవానుకు గాయాలు
X

దిశ, వెబ్‎డెస్క్: జమ్మూకశ్మీర్‎లో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. సోమవారం పుల్వామా జిల్లా గాంగూలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలో భారత బలగాలపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలు అయ్యాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed