- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,నల్లగొండ: మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూర్యపేట జిల్లా ప్రార్థన మందిరం మత పెద్ద అత్తార్ పిలుపునిచ్చారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున వెంటనే అప్రమత్తం కావాలని కోరారు. మర్కజ్కు వెళ్లి వచ్చిన వారిలో నల్లగొండలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడం బాధాకరమన్నారు. వ్యాధిని నిరోధించాలంటే ప్రార్థనలకు వెళ్లిన వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Tags: markaj,prayers,informations,nalgonda,suryapet
Next Story