- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. యాదరిగుట్ట మండలం దత్తార్పల్లి సమీపంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం టీఎస్ ఐఐసీ బృందం కసరత్తులు చేస్తోంది. 190 ఎకరాలలో నూతనంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై ప్రతిపాదిత అసైన్డ్ భూముల కేటాయింపుపై టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు శుక్రవారం భువనగిరిలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత భూములను పరిశీలించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story