- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలైన సంగతి తెలిసిందే. దేశ ఆర్థికవ్యవస్థ కూడా ఎగుమతుల పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అతిపెద్ద సంక్షోభం తర్వాత నిలదొక్కుకుంటున్న భారత్ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో దేశీయ సేవల ఎగుమతులు క్షీణించాయి.
సెప్టెంబర్లో భారత సేవల ఎగుమతులు 1.4 శాతం తగ్గి సుమారు రూ. 1.27 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఇటీవల ఆర్బీఐ డేటా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో సేవల ఎగుమతులు సుమారు రూ. 1.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులతో పాటు సేవల దిగుమతులు (లేదా చెల్లింపులు) కూడా తగ్గాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి 8.7 శాతం తగ్గి సుమారు రూ. 75 వేల కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో సేవల దిగుమతులు సుమారు రూ. 82 వేల కోట్లుగా నమోదయ్యాయని ఆర్బీఐ డేటా స్పష్టం చేసింది.
Next Story