- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
బ్రస్సెల్స్: భారతీయులు తమ దేశానికి రావొద్దని బెల్జియం ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ నుంచి విమాన, రైలు, జలమార్గాలతోపాటు వయా ఇతర దేశాల గుండా చేసే ప్రయాణాలనూ నిషేధించింది. భారత్తోపాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలపైనా ఈ నిషేధాన్ని విధించింది. బెల్జియా పౌరులకు, దౌత్య అధికారులకు మినహాయింపునిచ్చింది. బెల్జియా పౌరులు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు వెళ్లవద్దని సూచించింది.
Next Story