- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : 2020 ఇయర్ ఎండింగ్ చివరాంఖంలో ఇండియన్ రైల్వేస్ గొప్ప ఫీట్ సాధించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 180కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని భారతీయ రైల్వే అందుకున్నదని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా కొత్తగా డిజైన్ చేసిన విస్టాడోన్ టూరిస్ట్ కోచ్లో ప్రయాణించిన వారికి ఈ ప్రయాణం కొత్త అనుభూతిని ఇస్తుందని.. ఇది భారతీయ రైల్వే టూరిజం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
https://twitter.com/PiyushGoyal/status/1343863326430830593?s=20
Next Story