- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో : రాష్ట్ర, జిల్లాస్థాయి మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్ల నియమ, నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని లోపాలను భారత ప్రెస్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ముఖ్యంగా రాష్ట్ర మీడియా సమన్వయ కమిటీలో గుర్తింపు పొందిన ప్రధాన స్రవంతి మీడియా, ప్రెస్ కౌన్సిల్ సభ్యుల ప్రాతినిధ్యానికి సంబంధించి గత నెల 8న విడుదల చేసిన ఈ జీవోలో పేర్కొన్న నిబంధనలు తమ మోడల్ అక్రిడిటేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని పేర్కొంది. జీవోలోని సవరణలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసు జారీ చేయాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story