- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అతిథ్య జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా ఓపెనర్లను కోల్పోయింది. ఇదే క్రమంలో భారత బౌలర్లు, ఇంగ్లాండ్ బ్యాట్స్మాన్లపై ఒత్తిడి తీసుకువచ్చి వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో 120 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీసుకున్నారు.
Next Story