- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భారత్-న్యూజిలాండ్ మరో పోరుకు బరిలోకి దిగాయి. మూడు వన్డేల సిరీస్లో భాగంగా.. తొలి మ్యాచ్ ఉ. 7.30 ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ను ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్తో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వన్డేల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఇటీవల T-20 సిరీస్ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్ను కూడా దక్కించుకునేందుకు జోరు మీద ఉంది. అటు గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కివీస్ జట్టు కసిగా ఉంది.
Next Story