భారత్-‌కివీస్ మరో పోరు

by  |
భారత్-‌కివీస్ మరో పోరు
X

భారత్-న్యూజిలాండ్ మరో పోరుకు బరిలోకి దిగాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్ ఉ. 7.30 ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్‌తో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వన్డేల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఇటీవల T-20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా దక్కించుకునేందుకు జోరు మీద ఉంది. అటు గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కివీస్ జట్టు కసిగా ఉంది.

Next Story

Most Viewed