- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఈనెల 15న భారత్, చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను వీరమరణం పొందాడు. గాల్వాన్ లోయలో విధి నిర్వహణలో ఉండగా నదిలో పడిపోయిన ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో తీవ్రగాయాల పాలయ్యాడు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్ర మలేగావ్ తాలూకా సాకూరి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ ఇవాళ అమరుడయ్యారు. గాల్వన్ ఘర్షణలో మృతిచెందిన వారి సంఖ్య 21కి చేరింది.
Next Story