భారత్‌లో ఇవాళ 97,570 కేసులు..

by  |
భారత్‌లో ఇవాళ 97,570 కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. గడచిన 24 గంటల్లో దేశంలో 97,570 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. అలాగే, కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,201 మంది మృతి చెందారు.

తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77,472 మంది ప్రాణాలు కోల్పోగా.. చికిత్స అనంతరం 36,24,196 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో 9,58,316 యాక్టివ్ కేసుల ఉండగా.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,59,984కు చేరుకుంది.

Read Also..

పెన్షన్ దారులకు శుభవార్త



Next Story

Most Viewed