- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కాగజ్ నగర్ : ఆరె కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలని విన్నవిస్తూ కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఆరె సంక్షేమ సంఘం నాయకులు ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రికి డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆరె కులస్తులు ఓపెన్ కేటగిరి జాబితాలో ఉండడంతో వారికి విద్య ,ఉద్యోగ, రాజకీయ సంక్షేమ తదితర రంగాల్లో అన్యాయం జరుగుతుందని తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఆరె కులస్తులను బీసీ జాబితాలో చేరుస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్తో పాటు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాజీ, ప్రధాన కార్యదర్శి, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పులగం నారాయణ తదితరులు ఉన్నారు.
Next Story