- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం అర్బన్: భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్తో అనారోగ్యానికి గురైన ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తరలించి అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం కొంత నిలకడగానే ఉందని ఎమ్మెల్యే పీఏ ఆదిత్య తెలిపారు. పొదెం వీరయ్య అనారోగ్యం గురించి తెలియగానే సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. పొదెం ఆరోగ్యంపై ఎవరూ అధైర్య పడొద్దని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని భట్టి ధైర్యం చెప్పారు. అనంతరం వీరయ్య ఆరోగ్యం గురించి అపోలో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పొదెం వీరయ్య త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, ఆదివాసీ సంఘాల వారు కోరుతున్నారు.
Next Story