- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీటెక్ స్టూడెంట్ దివ్య తేజస్విని ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దివ్యను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని, విద్యార్థిని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు. దివ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఘటనపై సీఎం జగన్ దృష్టి సారించారని పేర్కొన్నారు. 7రోజుల్లో ఘటనపై ఛార్జీషీట్ దాఖలు చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Next Story