- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం నేషనల్ హైవేపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఇస్నాపూర్శాఖ ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి ప్రతాప్ డ్యూటీకి వెళ్తుండగా పటాన్చెరు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఎగిరి ముందుగా వస్తున్న బస్సు కింద పడి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వెంటనే పటాన్చెరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధరించారు.
Next Story