- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఏప్రిల్ 14లోగా పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై ఆయన సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14లోగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోతే తాను అమరణ నిరహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. కాగా ఇప్పటికైనా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీపీఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో వీహెచ్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు.
Next Story