కోవిడ్ వారియర్స్‌గా జర్నలిస్టులు.. మమత కీలక నిర్ణయం

by  |
కోవిడ్ వారియర్స్‌గా జర్నలిస్టులు.. మమత కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: మూడోసారి అధికారంలోకి వచ్చిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా బారిన పడి దేశంలో జర్నలిస్టులు మరణిస్తున్న క్రమంలో.. పశ్చిబెంగాల్‌లో జర్నలిస్టులకు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తిస్తున్నట్లు మమత తెలిపారు.

Next Story

Most Viewed